Sunday, 13 September 2026 11:21:07 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మదనపల్లి నుండి ప్రతిష్టత్మకైనా సంతోష్ ట్రోఫీ కి ఇద్దరు ఎంఫిక

Date : 22 December 2025 05:24 PM Views : 275

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి నుండి ప్రతిష్టత్మకైనా సంతోష్ ట్రోఫీ కి ఇద్దరు ఎంఫిక ప్రతి ఫుట్బాల్ ప్లేయర్ ఆశయంగా భావించేది సంతోష్ ట్రోఫీ కి రాష్ట్రము తరపున ప్రాతినిధ్యం వకహించడం ప్రతి ఫుట్బాల్ క్రీడాకారుని స్వప్నం, అలాంటి స్వప్నని సహకారం చేసుకున్న మదనపల్లి మండలం సిద్దమ్మగారిపల్లి చెందిన బి మల్లయ్య, బి సరస్వతి కుమారుడు బి మహేంద్ర మరియు మదనపల్లి మోతినగర్ కి చెందిన షైక్ మహబూబ్ బాషా కుమారుడు షైక్ అబ్దుల సంతోష్ ట్రోపీ కి ఎంపిక అయ్యరు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ డిసెంబర్ 4 నుండి 14 తేదీ వరకు పది రోజుల పాటు విజయవాడ లో క్యాంపు నిర్వహించారు. డిసెంబర్ 17 నుండి 21 వ తేదీ వరకు అనంతపురం RDT లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో వీరు ఇద్దరు పాల్గొన్నారు. మహేంద్ర, సంతోష్ ట్రోపీ కలగా భావించి గత 6 సంవత్సరల నుండి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే షైక్ అబ్దుల్లా చిన్న నాటి నుండి స్వాతహాగా ఫుట్బాల్ మీద ఇష్టంతో ఆట నేర్చుకొని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ జట్టు కి ఎంఫిక అయ్యారు.గత 15 సంవత్సరాలనుండి ఒక్కరు కూడా మన జిల్లా తరుపునుండి ఎంఫిక అవలేదు, ఈ సంవత్సరం ఒకేసారి ఇద్దరు ఎంఫిక అవ్వడం చాలా సంతోషం అని డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ అఫ్ అన్నమయ్య అధ్యక్షులు యూ దిల్లీప్ కుమార్ కార్యదర్శి కె మురళీధర్ తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మున్ముందు చాలా క్రీడాకారులు లని తయారుచేస్తాం అని తెలియచేశారు. అలాగే వీరిని DFA మెంబెర్స్ అయినా జాన్ కామలేష్, సాగర్, మహేంద్రనాయక్, టీ వెంకటేశ్వర ప్రసాద్, కిరణ్, అభిలాష్, నరేష్, మోహన్, నరేష్ క్రీడా భారతి సెక్రటరీ,బాలాజీ, తదితరులు వీరిని అభినందించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :