నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - డిసెంబర్ 26 : మొలకలచెరువు మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయం వెనుకవైపున నున్న క్రికెట్ గ్రౌండ్ లో 27వ తేదీ శనివారం మనం సేవా సమితి తరపున మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో దాతలు రక్తం దానం చేసి ప్రాణ దాతలు గా మారండి అనే నినాదం తో నిర్వహిస్తున్న శిభిరం వల్ల ఎందరో అభాగ్యులు ప్రాణపాయ స్థితి నుండి గట్టేక్కేంచగలరని తెలుపుతున్న నిర్వాహకులు. సమసమాజ సేవలో మీరు పాత్రులు కావాలని వివరిస్తున్న సభ్యులు.
Reporter
Namitha News