Monday, 02 March 2026 08:13:05 AM
# ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు # విద్యా పర్యటన లో ఏపీ శాసనసభ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లె లో 30 వేల జనసేన సభ్యత్వమే మా లక్ష్యం -మైఫోర్స్ మహేష్ # తంబళ్లపల్లె లో ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ సభ # చెట్టు పై నుండీ పడి రైతు కు గాయాలు # చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # కనబడకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య # తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ? # గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు పంపిణీ # తంబళ్లపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 93.44% పంపిణీ # మార్చి 5వ తేదీలోగా 100% ఇండ్ల పన్ను వసూలు చేయాలి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు # ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ # ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్ # మిట్స్ లో ఘనంగా స్మృతి సంగమం-2026 # మిట్స్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే # మెడికల్ మాఫియా ను అరికట్టాలంటూ డి.యం.హెచ్.ఓ. కార్యాలయం వద్ద సిపిఐ నిరసన # శ్రీరామ్ చినబాబు కు అభినందనల వెల్లువ # విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో CSE & AI & DS విభాగాల ఆధ్వర్యంలో వర్క్‌షాప్ # కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

మొలకలచెర్వు లో 27వ తేది శనివారం జరుగు రక్తదానం శిభిరం ను విజయవంతం చేయండి

రక్తదానం చేయండి, ప్రాణ దాతలుగా మారండి

Date : 26 December 2025 05:07 PM Views : 50

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - డిసెంబర్ 26 : మొలకలచెరువు మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయం వెనుకవైపున నున్న క్రికెట్ గ్రౌండ్ లో 27వ తేదీ శనివారం మనం సేవా సమితి తరపున మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో దాతలు రక్తం దానం చేసి ప్రాణ దాతలు గా మారండి అనే నినాదం తో నిర్వహిస్తున్న శిభిరం వల్ల ఎందరో అభాగ్యులు ప్రాణపాయ స్థితి నుండి గట్టేక్కేంచగలరని తెలుపుతున్న నిర్వాహకులు. సమసమాజ సేవలో మీరు పాత్రులు కావాలని వివరిస్తున్న సభ్యులు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :