Wednesday, 29 July 2026 08:17:23 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఎన్టీఆర్ భరోసా పంచ గ్రామ సభలో పాల్గొన్న ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్

Date : 01 July 2026 07:36 PM Views : 90

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎన్టీఆర్ భరోసా పంచ గ్రామ సభలో పాల్గొన్న ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ నిమ్మనపల్లి మండలం లోని రాచవేటి వారి పల్లి రెడ్డివారి పల్లి ముస్తూరు స్వర్ణ గ్రామాల పరిధిలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరియు గ్రామ సభల్లో ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ . స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు డిప్యూటీ ఎంపీడీవో మండల స్వర్ణ గ్రామ అధికారి లక్ష్మీపతి యాదవ్ పర్యటించి గ్రామసభల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో గారు మాట్లాడుతూ విక సిత్ భారత్ ,SIR, అక్షరాంధ్ర, వికసిత్ భారత్- జి రామ్ జి పథకంపై 125 రోజులు పని దినాలను కల్పిస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు ఇందులో MGREGS. పథకంలో వందరోజులు అన్ని దినాలను ఈ పథకంలో వంద రోజులు జి రాంజీ పథకంలో 125 రోజులు పనులు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్ ఇంచార్జ్ సుధాకర్ ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు డిప్యూటీ ఎంపిడిఓ లక్ష్మీపతి యాదవ్ సిబ్బంది అధికారులు రెడ్డి ప్రసాద్ జెనీఫా రాణి వెల్ఫేర్ అసిస్టెంట్ నిరూపమ డిజిటల్ అసిస్టెంట్ నరేష్ అగ్రికల్చర్ అధికారి గణేష్ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :