నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎన్టీఆర్ భరోసా పంచ గ్రామ సభలో పాల్గొన్న ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ నిమ్మనపల్లి మండలం లోని రాచవేటి వారి పల్లి రెడ్డివారి పల్లి ముస్తూరు స్వర్ణ గ్రామాల పరిధిలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరియు గ్రామ సభల్లో ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ . స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు డిప్యూటీ ఎంపీడీవో మండల స్వర్ణ గ్రామ అధికారి లక్ష్మీపతి యాదవ్ పర్యటించి గ్రామసభల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో గారు మాట్లాడుతూ విక సిత్ భారత్ ,SIR, అక్షరాంధ్ర, వికసిత్ భారత్- జి రామ్ జి పథకంపై 125 రోజులు పని దినాలను కల్పిస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు ఇందులో MGREGS. పథకంలో వందరోజులు అన్ని దినాలను ఈ పథకంలో వంద రోజులు జి రాంజీ పథకంలో 125 రోజులు పనులు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్ ఇంచార్జ్ సుధాకర్ ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు డిప్యూటీ ఎంపిడిఓ లక్ష్మీపతి యాదవ్ సిబ్బంది అధికారులు రెడ్డి ప్రసాద్ జెనీఫా రాణి వెల్ఫేర్ అసిస్టెంట్ నిరూపమ డిజిటల్ అసిస్టెంట్ నరేష్ అగ్రికల్చర్ అధికారి గణేష్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News