నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలం, మదనపల్లి పోస్టు మరియు టౌను పెంచుపాడు రోడ్డు నెం.10-170 రులో పుండు లేట్ మనేరి వెంకట్రమణ కుమారుడు చలపతి కాపురం ఉండాడు వ్యవసాయము వలన జీవనము కొనసాగించుటకు గ్రామం దాఖలా సర్వేనెం. 387 లో నందు ఎ.35-70 సెంట్లు కలదు. కానీ సర్వేనెం.387/16 రు నందు పద్మావతి, ఈమె భర్త మ ప్రసాద్ వీర్లు ఇద్దరు సర్వేనెం.387/1క్యు గల భూమికి దారి ఇవ్వడం లేదు. అని గత 9 సంవత్సరముల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాను. దీని గుంరి పలుమార్లు సంబంధిత అధికారులకు అర్జీలు సమర్పించిన కూడా నాకు న్యాయము జరగలేదు. అక్కడ కొండ వంకను పూర్వీకులు బండి బాటగా 1957వ సం|| నుండి వాడుకొనుచున్నారు. సదరు భూమి మా రికార్డుల యందు వున్నది. సదరు దారిని పై వారు ఆక్రమించి హంద్రీ నీవా కాలువ దగ్గర గల సర్వీసం. 364 మొత్తము ప్రభుత్వము భూమిని అక్రమించి అల్లనేరేడు చెట్లు పెట్టి అందులో బోరు వేసి మరియు ఓబులనాయుని చెరువును ఆక్రమించి అందులో కూడా అల్లనేరేడు చెట్లును పెంచి, అటు వైపు కూడా దారి లేకుండా మరియు ఇతర రైతులకు కూడా దారి వదలకుండా పొలం వద్దకు పోకుండా చాలా ఇబ్బందులుకు గురి చేస్తున్నారు. ఈ విషయంగా గ్రామ రైతులు అందరు కలిసి పలుమార్లు అర్జీలు సమర్పించిన కూడా మాకు ఇంత వరకు న్యాయము చేయలేదు. విచారణ జరగలేదు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమరు నా మీద దయవుంచి మనేరి పద్మావతి, ఈమె భర్త మసరి ప్రసాద్ వీర్లకు పిలిపించి విచారించి నా భూమి వద్దకు దారిని యిప్పించి నాతో పాటీ మిగతా రైతులకు న్యాయము చేయవలసినదిగా కోరి ప్రార్థిస్తున్నాను.
Reporter
Namitha News