Monday, 08 June 2026 09:59:15 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

పెంచుపాడు గ్రామంలో దారి సమస్యపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు

Date : 19 January 2026 11:46 AM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలం, మదనపల్లి పోస్టు మరియు టౌను పెంచుపాడు రోడ్డు నెం.10-170 రులో పుండు లేట్ మనేరి వెంకట్రమణ కుమారుడు చలపతి కాపురం ఉండాడు వ్యవసాయము వలన జీవనము కొనసాగించుటకు గ్రామం దాఖలా సర్వేనెం. 387 లో నందు ఎ.35-70 సెంట్లు కలదు. కానీ సర్వేనెం.387/16 రు నందు పద్మావతి, ఈమె భర్త మ ప్రసాద్ వీర్లు ఇద్దరు సర్వేనెం.387/1క్యు గల భూమికి దారి ఇవ్వడం లేదు. అని గత 9 సంవత్సరముల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాను. దీని గుంరి పలుమార్లు సంబంధిత అధికారులకు అర్జీలు సమర్పించిన కూడా నాకు న్యాయము జరగలేదు. అక్కడ కొండ వంకను పూర్వీకులు బండి బాటగా 1957వ సం|| నుండి వాడుకొనుచున్నారు. సదరు భూమి మా రికార్డుల యందు వున్నది. సదరు దారిని పై వారు ఆక్రమించి హంద్రీ నీవా కాలువ దగ్గర గల సర్వీసం. 364 మొత్తము ప్రభుత్వము భూమిని అక్రమించి అల్లనేరేడు చెట్లు పెట్టి అందులో బోరు వేసి మరియు ఓబులనాయుని చెరువును ఆక్రమించి అందులో కూడా అల్లనేరేడు చెట్లును పెంచి, అటు వైపు కూడా దారి లేకుండా మరియు ఇతర రైతులకు కూడా దారి వదలకుండా పొలం వద్దకు పోకుండా చాలా ఇబ్బందులుకు గురి చేస్తున్నారు. ఈ విషయంగా గ్రామ రైతులు అందరు కలిసి పలుమార్లు అర్జీలు సమర్పించిన కూడా మాకు ఇంత వరకు న్యాయము చేయలేదు. విచారణ జరగలేదు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమరు నా మీద దయవుంచి మనేరి పద్మావతి, ఈమె భర్త మసరి ప్రసాద్ వీర్లకు పిలిపించి విచారించి నా భూమి వద్దకు దారిని యిప్పించి నాతో పాటీ మిగతా రైతులకు న్యాయము చేయవలసినదిగా కోరి ప్రార్థిస్తున్నాను.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :