Saturday, 12 September 2026 04:40:50 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

స్థానిక టిడిపి నేతలు ఏర్పాటు చేసిన టిడిపి జండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే

Date : 11 May 2026 06:50 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 11 : మదనపల్లి పట్టణం లోని సుభాష్ రోడ్, వివేకానంద నగర్, దోబీ ఘాట్ వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు రాటకొండ భారతీయుడు, శ్రీరామ నాగమణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ జెండాలను ఎమ్మెల్యే షాజహాన్ భాషా చేతుల మీదుగా ఆవిష్కరించారు

సుభాష్ రోడ్ లో భారతి నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండాను ఆవిష్కరించి, మిఠాయిలను పంచిన ఎమ్మెల్యే కార్యకర్తల నుద్దేశించి మాట్లాడుతూ ప్రజా క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం , మీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి ఈ రెండు సంవత్సరాల లోనే నియోజకవర్గంలో ఇప్పటివరకు 90 కోట్లతో పనులు చేపట్టడం, రానున్న మూడు నెలలలో పది కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసి రోడ్లు ఫ్లైఓవర్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు

ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తులసి రామకృష్ణ, కౌన్సిలర్ నాగార్జున బాబు, పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్,జాఫరున్నిస , పులి మహాలక్ష్మి, రాటకొండ మధుబాబు, పూల మురళి, రమేష్ రెడ్డి, బాలమణి శేఖర, ట్యూషన్ మైనార్టీ సెల్ నాయకులు జాన్ బాబు, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి, కప్పల శ్రీరాములు, మల్లికార్జున్ నాయుడు, టౌన్ బ్యాంకు డైరెక్టర్ సోమశేఖర్ నాయుడు, తాళ్లగిరి, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :