Friday, 19 June 2026 03:26:40 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

Date : 22 April 2026 11:13 AM Views : 112

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 22 : మదనపల్లి పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కి నిరసిస్తూ, వారు అవలంభిస్తున్న విధానాలను తప్పపడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తమ నిరసన ను వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల 30 వేల కోట్ల రూ బకాయిలు వెంటనే విడుదల చేయాలచేయకుండా వేధిస్తోందని, వారికి కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతూ, ఉద్యోగులకు వెన్నంటి ఉంటామని స్పష్టం చేస్తున్నాం, పి.ఆర్.సి. కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి, రాష్ట్ర రాజధాని అమరావతి @ చంద్రావతి అని చెప్పే చంద్రబాబు మాయ మాటలు చెప్పుతున్నారు, చంద్రబాబు మాటలు నమ్మకండి. రాబోయే రోజుల్లో తిరుపతి రాజధాని అవుతుంది, ఇదే మాట పోతులూరి వీరబ్రహ్మేద్ర స్వామి కూడా ఎప్పుడో చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు గోడు పట్టించుకోవాలి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం వృధా ఖర్చులు, విదేశీ విహార యాత్ర లు మాని రైతులను ఆడుకోండి. మే 30 లోపుగా పి.ఆర్.సి కమిషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మహిళా బిల్లు ఏమి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చింది కదా, మహిళలకు మేము ఎప్పుడో రిజర్వేషన్ లు ఇచ్చాం, ఇప్పుడేంది, మోదీ గారు అమలుచేయలేదంటే అది అయన నిరంకుశత్వం వైకిరి, రాహుల్ గాంధీ భావి నేత

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :