Thursday, 30 July 2026 01:11:00 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తెట్టు లో వాల్మీకి మహర్షి విగ్రహం ఆవిష్కరణ

Date : 22 February 2026 05:39 PM Views : 245

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - ఫిబ్రవరి 22 : అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం తెట్టు గ్రామం లో రామాయణ సృష్టి కర్త శ్రీ భగవాన్ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు. ఈ సందర్బంగా పలువురు వాల్మీకి మహర్షి ని కొనియాడారు. విగ్రహం ఆవిష్కరణ కు హాజరైన సీనియర్ వాల్మీకి బోయ కుల సంఘ నాయకులను సన్మానించిన తెట్టు గ్రామ బోయకుల పెద్దలు మరియు తెట్టు చిన్నరెడ్డి . ఈ కార్యక్రమం లో పొదల నరసింహులు, అద్దాల నాగరాజ, నల్ల బోతుల సుదర్శన్ బాబు, గంపల గంగరాజు, నాగినేని గోవిందు, మేకల విజయ్ మోహన్, బొమ్మనపల్లి లక్ష్మన్న, పులకుంట్ల హరి బాబు, వాయల్పాడు విష్ణు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :