Sunday, 13 September 2026 11:04:15 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పుంగనూరులో ఫుడ్ షాపులకు అధికారిణి హెచ్చరిక...

ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి విస్తృత తనిఖీ...

Date : 23 June 2026 08:43 PM Views : 103

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడితే వారిపై శాఖ పరమైన చర్యలు తప్పవు... ఫుడ్ ఇన్స్పెక్టర్ గురు లక్ష్మి అన్నమయ్య జిల్లా,పుంగనూరులోని హోటల్స్, మాంసపు దుకాణాలు, బేకరీలు, స్వీట్ స్టాల్ లను మున్సిపల్ సిబ్బందితో కలిసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గురులక్ష్మి మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ముమ్మారంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్బంగా పలు దుకాణాలలో కుళ్ళిన కూరగాయలు, ముడేప్ప సర్కిల్ లోని మటన్ షాప్లో లో నిల్వ ఉంచిన పోటేలు తలకాయ వంటి వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. ఇలాంటివి మళ్ళీ పునరవృతం కాకుండా ఆకస్మిక తనిఖీ లు ఉంటాయని మళ్ళీ ఇదే జరిగితే శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు తినే ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని, ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :