నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 12 : తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 71 కేసులు పరిష్కారం జరిగి రూ 4,61,086 జమ అయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం జాతీయ లోక్ అదాలత్ లో ఇంచార్జ్ మ్యాజిస్ట్రేట్ పరేష్ కుమార్ ఆధ్వర్యంలో 71 కేసులు పరిష్కారం జరిగి రూ 4,61,086 రికవరీ జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్ లో న్యాయవాదులు, సివిల్, ఎక్సైజ్ పోలీసులు, క క్షిదారులు పాల్గొన్నారు
Reporter
Namitha News