Sunday, 13 September 2026 08:30:41 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

విబిజీ రాంజీ పథకం తో ప్రతి కుటుంబానికి 125 రోజులు పని దినాలు

Date : 02 July 2026 07:52 PM Views : 264

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి - జూలై 02 : విబిజీ రాంజీ పథకం తో ప్రతి కుటుంబానికి 125 రోజులు పని కల్పించడమే వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకం(విబిజి రామ్ జి) ముఖ్య ఉద్దేశ్యం అని గురువారం డిప్యూటీ ఎంపిడివో లతో ఏపీఓ అంజనప్ప లు కలిసి ముఖ్యమంత్రి వర్యులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ ఏడాది జులై నెల 2 వ తేదీ నుండి ప్రారంభం కానున్న విబిజి రామ్ జి పథకం ఉపాధి హామి పథకం స్థానంలో అమలులోకి వచ్చిన దన్నారు.ఈ పథకంలో ముఖ్యంగా ప్రతీ కుటుంబానికి 125 రోజులు పని, రోజుకు 312 రూపాయలు వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. 15 రోజులలో పని చేసిన శ్రామికులకు వేతన చెల్లింపులు జరుగుతాయని, చెల్లింపులు ఆలస్యం అయితే ఆలస్యపు పరిహారం కూడా 0.05% శాతం శ్రామికులకు అందుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యత వుంటుందన్నారు. భూగర్భ జలాలు పెంచడానికి అధిక ప్రాధాన్యత వుంటుందని, వ్యవసాయ పనులు జరిగే కాలంలో రైతులకు కూలీలకు ఇబ్బంది కలుగకుండా 60 రోజులు పాటు ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు.అలాగే రైతులకు శాస్విత ఆస్తుల కల్పనకు తద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో అంజనప్ప డిప్యూటీ ఎంపీడీఓ ఎంవి ప్రసాద్,మారుతి,ఏవో థామస్ రాజా,నాయకులు పురుషోత్తం, మధు, వెంకటరమణ, టీ.ఏ. లు, ఎఫ్ ఏ , ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :