Saturday, 12 September 2026 04:42:59 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

కూటమి ప్రభుత్వంలో రైతులకు నిజమైన ఏరువాక - టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి.

Date : 22 June 2026 09:57 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 22 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో కూటమి ప్రభుత్వం సహకారంతో రైతులకు హంద్రీనీవా సాగునీరు, జల జీవన్ మిషన్ తోస్వచ్ఛమైన ఇంటింటికి తాగునీరు, రైతులకు రైతు భరోసా తో నేడు రైతులకు నిజమైన ఏరువాక సంభవించిందని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ప్రశంసించారు. సోమవారం తంబళ్లపల్లె రైతు సేవా కేంద్రంలో డరైతులకు వేరుసెనగ విత్తన కాయలను ఆయన పంపిణీ చేశారు. ఏ ఈ ఓ సురేష్ మాట్లాడుతూ రైతులకు కే సిక్స్ 30 కిలోల బస్తారూ 18 36 చొప్పున విత్తన కాయలు పంపిణీ చేస్తున్నామని రైతులు సకాలంలో విత్తన కాయలు తీసుకొని నూర్పిడి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రామచంద్ర, బాలకృష్ణారెడ్డి, నరసింహులు, పురుషోత్తం, వీరాంజనేయులు, రామాంజులు, నరేంద్ర నాయుడు, సామి రెడ్డి, జనసేన నాయకుడు ఎద్దుల నరసింహులు కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :