Wednesday, 29 July 2026 05:20:40 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

కూటమి ప్రభుత్వంలో రైతులకు నిజమైన ఏరువాక - టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి.

Date : 22 June 2026 09:57 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 22 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో కూటమి ప్రభుత్వం సహకారంతో రైతులకు హంద్రీనీవా సాగునీరు, జల జీవన్ మిషన్ తోస్వచ్ఛమైన ఇంటింటికి తాగునీరు, రైతులకు రైతు భరోసా తో నేడు రైతులకు నిజమైన ఏరువాక సంభవించిందని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ప్రశంసించారు. సోమవారం తంబళ్లపల్లె రైతు సేవా కేంద్రంలో డరైతులకు వేరుసెనగ విత్తన కాయలను ఆయన పంపిణీ చేశారు. ఏ ఈ ఓ సురేష్ మాట్లాడుతూ రైతులకు కే సిక్స్ 30 కిలోల బస్తారూ 18 36 చొప్పున విత్తన కాయలు పంపిణీ చేస్తున్నామని రైతులు సకాలంలో విత్తన కాయలు తీసుకొని నూర్పిడి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రామచంద్ర, బాలకృష్ణారెడ్డి, నరసింహులు, పురుషోత్తం, వీరాంజనేయులు, రామాంజులు, నరేంద్ర నాయుడు, సామి రెడ్డి, జనసేన నాయకుడు ఎద్దుల నరసింహులు కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :