Wednesday, 29 July 2026 08:17:51 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రాయితీ వేరుశనగ విత్తన కాయలు సద్వినియోగం చేసుకోండి - రెడ్డప్ప రెడ్డి

Date : 11 July 2026 06:03 AM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 09 ః వేరుశెనగ విత్తన కాయలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కోసువారిపల్లి రైతు సేవా కేంద్రంలో ఖరీఫ్ వేరుశెనగ విత్తన కాయలను స్థానిక టిడిపి నాయకులు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి వైకాపా ప్రభుత్వం తంబళ్లపల్లి రైతులను అన్ని రకాలుగా మోసం చేయగా నేటి మాకూటమి ప్రభుత్వం తంబళ్లపల్లె రైతాంగానికి సకాలంలో అన్నదాత సుఖీభవ అందించడం, రైతులకు ఆధునిక, ప్రకృతి వ్యవసాయంలో మెలుకువలు,హంద్రీనీవాతో సాగునీరు, జలజీవన్ మిషన్తో ప్రతి ఇంటికి స్వచ్ఛ నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కినట్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, జయరాంరెడ్డి, చెరువు సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, కృష్ణమూర్తి, స్కూల్ కమిటీ చైర్మన్ గంగుల్ రెడ్డి, బీజేపీ నాయకుడు రాజారెడ్డి, ఏ ఈ ఓ రమణ కుమార్ రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :