Tuesday, 14 April 2026 07:31:31 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

రామసముద్రం లో ఘనంగా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Date : 29 March 2026 05:27 PM Views : 83

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - మార్చి 29 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల టిడిపి పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, కూటమి నేతలు, పాల్గొన్నారు. 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పచ్చిపెట్టారు, టిడిపి పార్టీఅధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్ టి ఆర్ 9 నెలల్లో పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఎన్ టి ఆర్ పాలనలో రూ. 2కే కిలోబియ్యం, జనతా వస్త్రాలు, పేదలకుకిలో బియ్యం, పటేలు, పట్వారి వ్యవస్థను రద్దు చేయడం వంటి సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లను తొలిగా ప్రారంభించారని స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి లకు 20శాతం మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యో గా ల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనతా టిడిపి సొంతంఅని మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఎన్ టి ఆర్ అడుగు జాడల్లో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పయనిస్తున్నారని వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్, మాజీ జడ్పీటీసీ మునివెంకటస్వామి, మాజీ మండలటిడిపి అధ్యక్షులు కొండూరు నారాయణరెడ్డి,గజ్జల సీతప్ప,రెడ్డి వారి ప్రదీప్ రెడ్డి,రైస్ మిల్ వెంకటరమణ రెడ్డి,ఇంజం వెంకటరమణ,హరినాథ్ రెడ్డి,ఆన్సర్ బాషా, గణేష్ ఆర్ టీసీ,చెంగారెడ్డి, బండ్ల జనార్ధన,జావెద్,రాంమూర్తి, శ్రీనాథ్ రెడ్డి, గుట్టపాల్యం తిప్పన్న,వాల్మీకి కిట్ట, జేసీబీ విశ్వనాథ్ రెడ్డి,రెడ్డెప్ప నాయుడు,నడింపల్లె రమేష్,అరవ శీనప్ప, నాగరాజ,పాలు డైరీ శీనప్ప ,ఎల్ శివ గుంతలపేట శంకర, పవన్,ఐ టి డి పి అశోక్,మణి,కైకల కృష్ణ మోహన్ టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :