Monday, 08 June 2026 10:02:05 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

తంబళ్లపల్లె లో ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల కవాతు

Date : 23 March 2026 07:33 AM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 22 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కవాతు నిర్వహించారు. ఉదయం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ అడ్రస్ కోడ్ తో ఎంపీడీవో కార్యాలయం నుండి క్రాస్ రోడ్డు మీదుగా ఐటిఐ, పాత బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, జూనియర్ కాలేజ్ మీదుగా తంబళ్లపల్లె పురవీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పాత జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు క్రమశిక్షణ తో కూడిన సమాజ నిర్మాణ లక్ష్యం కోసం పనిచేయాలని సూచించారు. జాతీయ వాదం, దేశ సాంస్కృతిక హిందూ జాతీయ వాదాన్ని ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులతోపాటు బిజెపి సీనియర్ నాయకుడు రమణారెడ్డి, మండల బిజెపి అధ్యక్షుడు రమణ, మగ్గాలు లక్ష్మయ్య, మాజీ అధ్యక్షులు రామస్వామి రెడ్డి, రాఘవరెడ్డి, శంకర్ రెడ్డి, యుగంధర్, శంకర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :