Thursday, 16 April 2026 08:24:55 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్

లయన్స్ క్లబ్, రాయచోటి శాఖ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

Date : 27 November 2025 08:35 PM Views : 77

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - నవంబర్ 27 : రాయచోటి పట్టణంలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి శాఖ ఆధ్వర్యంలో నిన్న రాత్రి రాయచోటి లోని వివిధ ప్రాంతాల్లో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, వీరభద్ర స్వామి ఆలయము, శ్రీ షిరిడి సాయి మందిరం పరిసరాల్లో అలాగే రోడ్లపై నిద్రిస్తున్న యాచకులకు ఈ దుప్పట్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం క్లబ్ కోశాధికారి లయన్ కె.మనోహర్ రాజు ఆర్థిక సహాయంతో నిర్వహించినట్టు క్లబ్ అధ్యక్షుడు లయన్ పసుపులేటి శ్యామ్ తెలిపారు. దాత లయన్ కె. మనోహర్ రాజు మాట్లాడుతూ.. రాయచోటి పట్టణంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో, నా వంతుగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రోడ్లపై నిద్రిస్తున్న వారికి దుప్పట్లు పంపిణీ చేశాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ లయన్ షేక్ మహమ్మద్, మాజీ అధ్యక్షులు లయన్ పి. శివారెడ్డి, కార్యదర్శి లయన్ షేక్ ఇందాద్ అహమ్మద్, లయన్ షేక్ షంషిర్ వలి తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :