Thursday, 30 July 2026 10:07:45 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్

లయన్స్ క్లబ్, రాయచోటి శాఖ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

Date : 27 November 2025 08:35 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - నవంబర్ 27 : రాయచోటి పట్టణంలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి శాఖ ఆధ్వర్యంలో నిన్న రాత్రి రాయచోటి లోని వివిధ ప్రాంతాల్లో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, వీరభద్ర స్వామి ఆలయము, శ్రీ షిరిడి సాయి మందిరం పరిసరాల్లో అలాగే రోడ్లపై నిద్రిస్తున్న యాచకులకు ఈ దుప్పట్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం క్లబ్ కోశాధికారి లయన్ కె.మనోహర్ రాజు ఆర్థిక సహాయంతో నిర్వహించినట్టు క్లబ్ అధ్యక్షుడు లయన్ పసుపులేటి శ్యామ్ తెలిపారు. దాత లయన్ కె. మనోహర్ రాజు మాట్లాడుతూ.. రాయచోటి పట్టణంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో, నా వంతుగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రోడ్లపై నిద్రిస్తున్న వారికి దుప్పట్లు పంపిణీ చేశాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ లయన్ షేక్ మహమ్మద్, మాజీ అధ్యక్షులు లయన్ పి. శివారెడ్డి, కార్యదర్శి లయన్ షేక్ ఇందాద్ అహమ్మద్, లయన్ షేక్ షంషిర్ వలి తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: