Thursday, 30 July 2026 03:34:46 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మహిళా సంఘాలు బ్యాంకు రుణాలతో ఆర్థిక పురోభివృద్ధి చెందాలి

బ్యాంకు లింకేజీ ద్వారా 42 కోట్ల రుణాల పంపిణీ - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్

Date : 05 December 2025 08:42 PM Views : 153

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 05 :: బళ్లపల్లె మండలంలోని 594 మహిళా సంఘాలకు ఇండియన్ బ్యాంకు ద్వారా 2025-26 ఆర్థిక ఏడాదికి రూ 42 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేయనున్నట్లు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఐకెపిలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా సంఘాల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 252 సంఘాలకు రూ 22 కోట్లు రుణం పంపిణీ చేశామని మరో 60 సంఘాలకు రూ 11 కోట్లు పంపిణీ జరుగుతుందన్నారు. ఏపిఎం గంగాధర్ మాట్లాడుతూ శ్రీనిధి ద్వారా 7 కోట్ల రుణాల పంపిణీకి గాను ఇప్పటికి రూ 4.72 కోట్లు పంపిణీ జరిగినట్లు చెప్పారు. పాల డైరీలో 6100 లీటర్ల పాల సేకరణ జరుగుతుందని పాల ఉత్పత్తిదారులకు సైతం బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీకి సహకరించిన బ్యాంకు మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఏపీఎం తోపాటు సీసీలు, మండల సమైక్య సభ్యులు, మహిళా సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి మేనేజర్ అమరావతి,పాల డైరీ సి.సి సుజాత, సి.సి.లు కత్తి నరసింహులు,రమణ, ఆదిలక్ష్మి, భాష , సంఘమిత్రలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :