Sunday, 13 September 2026 11:00:25 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఆవణి రామలింగేశ్వర స్వామి ఆలయంలో క్షత్రియల ఆధ్వర్యంలో దీపోత్సవం

Date : 10 November 2025 09:36 PM Views : 345

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పరిధి లోని కర్ణాటక భార్డర్ లో ఉన్న ఆవణి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకొని భక్తి శ్రేద్దలతో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్సితులు పంచామృతాలతో పరమశివుడికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. బెంగళూరు నుండి పలు రకాల పుష్పాలు తెచ్చి స్వామి వార్లకు అలంకరించి భక్తులకు దర్శనం కల్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు . ఈసందర్భంగా అవణి గ్రామ ప్రజలు, రాజు క్షత్రియ కుటుంబ సభ్యులు భజనలు, శివనామ కీర్తనలతో రామలింగేశ్వర స్వామి దేవాలయం దద్దరిల్లాయి.అవణి రాజు క్షత్రియ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్త జనం వేళ్ళ సంవత్సరాలు చరిత్ర గల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు మహిళలు తెల్లవారుజామునే తరలి వచ్చారు.కార్తీక సోమవారం రోజున ఆవణి రాజు క్షత్రియ కుటుంబ సభ్యులు దీపోత్సవం కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయంలో రాజు క్షత్రియ ఆధ్వర్యంలో భక్తుల అన్న దానం, తీర్థప్రసాదాలు అందజేశారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :