Thursday, 30 July 2026 08:31:10 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

ఆవణి రామలింగేశ్వర స్వామి ఆలయంలో క్షత్రియల ఆధ్వర్యంలో దీపోత్సవం

Date : 10 November 2025 09:36 PM Views : 320

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పరిధి లోని కర్ణాటక భార్డర్ లో ఉన్న ఆవణి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకొని భక్తి శ్రేద్దలతో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్సితులు పంచామృతాలతో పరమశివుడికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. బెంగళూరు నుండి పలు రకాల పుష్పాలు తెచ్చి స్వామి వార్లకు అలంకరించి భక్తులకు దర్శనం కల్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు . ఈసందర్భంగా అవణి గ్రామ ప్రజలు, రాజు క్షత్రియ కుటుంబ సభ్యులు భజనలు, శివనామ కీర్తనలతో రామలింగేశ్వర స్వామి దేవాలయం దద్దరిల్లాయి.అవణి రాజు క్షత్రియ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్త జనం వేళ్ళ సంవత్సరాలు చరిత్ర గల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు మహిళలు తెల్లవారుజామునే తరలి వచ్చారు.కార్తీక సోమవారం రోజున ఆవణి రాజు క్షత్రియ కుటుంబ సభ్యులు దీపోత్సవం కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయంలో రాజు క్షత్రియ ఆధ్వర్యంలో భక్తుల అన్న దానం, తీర్థప్రసాదాలు అందజేశారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :