Sunday, 13 September 2026 07:09:00 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పుంగనూరు నియోజకవర్గానికి 1,442 గృహాల మంజూరు..

Date : 23 June 2026 09:12 PM Views : 143

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ఆగస్టు 15లోగా మంజూరైన గృహాల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్న హౌసింగ్ పీడీ రమేష్‌రెడ్డి.. పుంగనూరు నియోజకవర్గానికి 1,442 గృహాలు మంజూరయ్యాయని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 4,336 మందిని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గుర్తించి నమోదు చేసినట్లు చెప్పారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారందరికీ గృహాలు మంజూరు అయ్యేలా చర్యలు చేపడుతున్నామన్నారు.పుంగనూరు లో ఇంటి స్థలాలు లేని 580 మందిని గుర్తించి నమోదు చేశామని, వారికి తదుపరి దశలో అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.పట్టణ ప్రాంతాల్లో స్థలం కలిగిన అర్హులకు రూ.2.50 లక్షల వ్యయంతో గృహాలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.అర్బన్ ప్రాంతాల్లో సరైన పత్రాలు ఉన్న లబ్ధిదారులకు గృహాల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 4,339 మంది లబ్ధిదారుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.గృహాలు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు.సమావేశంలో హౌసింగ్ డీఈ దీనదయాళ్‌రాజు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: