Saturday, 12 September 2026 05:27:38 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఓటరు జాబితాను సరిచూసుకోవాలి - ఫక్రుద్దీన్ సాహెబ్

రాచ వేట వారి పల్లి లో గ్రామసభల మాట్లాడుతున్న ఎంపీడీవో

Date : 04 September 2026 05:41 PM Views : 68

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఓటరు జాబితాను సరిచూసుకోవాలి రాచ వేట వారి పల్లి లో గ్రామసభల మాట్లాడుతున్న ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ నిమ్మనపల్లి మండల కేంద్రంలోని రాచ వేటవారిపల్లె సచివాలయం ఏర్పాటుచేసిన ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర కులాల వారిగా ఏర్పాటుచేసి న ఓటరు జాబితాలను సరిచూసుకోవాలని ఎంపిడి ఫక్రుద్దీన్ సాహెబ్ అన్నారు గురువారం మండలంలోని రాచవేటివారిపల్లెలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ కులాల వారిగా ఏర్పాటు చేసిన జాబితాలో సవరణలు ఉంటే మూడు రోజుల్లో తెలపాలని కోరారు కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే. వెంకటేష్ మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం..డి ఎల్ పి ఓ నాగరాజు ఏవో రమేష్ బాబు ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ డిప్యూటీ ఎంపీడీవో బాలరాజు పంచాయతీ కార్యదర్శి రజిత గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :