నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఓటరు జాబితాను సరిచూసుకోవాలి రాచ వేట వారి పల్లి లో గ్రామసభల మాట్లాడుతున్న ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ నిమ్మనపల్లి మండల కేంద్రంలోని రాచ వేటవారిపల్లె సచివాలయం ఏర్పాటుచేసిన ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర కులాల వారిగా ఏర్పాటుచేసి న ఓటరు జాబితాలను సరిచూసుకోవాలని ఎంపిడి ఫక్రుద్దీన్ సాహెబ్ అన్నారు గురువారం మండలంలోని రాచవేటివారిపల్లెలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ కులాల వారిగా ఏర్పాటు చేసిన జాబితాలో సవరణలు ఉంటే మూడు రోజుల్లో తెలపాలని కోరారు కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే. వెంకటేష్ మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం..డి ఎల్ పి ఓ నాగరాజు ఏవో రమేష్ బాబు ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ డిప్యూటీ ఎంపీడీవో బాలరాజు పంచాయతీ కార్యదర్శి రజిత గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News