Wednesday, 29 July 2026 07:37:56 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

విశ్వం ఇంజనీరింగ్ కళాశాల ఎంబిఏ డిపార్ట్మెంట్ లో ఆర్థిక జ్ఞానం ఫై అవగాహనా సదస్సు

Date : 19 November 2025 07:10 PM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల ఎంబిఏ డిపార్ట్మెంట్ లో ఆర్థిక జ్ఞానం (Financial Wisdom) ఫై అవగాహనా సదస్సు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో ఆర్థిక జ్ఞానం ఫై రెండు రోజుల అవగాహనా సదస్సు నవంబర్ 17, 18 తేదీ లలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఫైనాన్సియల్ మార్కెటింగ్ అంశాలలో ఇప్పుడున్న డిజిటల్ పరిజ్ఞానానికి దీటుగా విద్య మరియు ఉద్యోగ ఎంపికలో జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్ లో ఉన్నత స్థాయికి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎన్ ఐ ఎస్ ఎం (NISM) తిరుపతి రిసోర్స్ పర్సన్ డా. జె. మూర్తి, మాట్లాడుతూ ఫైనాన్సియల్ మార్కెట్స్ లో విద్యార్థులు పెట్టుబడులు వాటికీ సంబందించిన కీలక అంశాలఫై పట్టు సాధిస్తే భవిష్యత్ లో ఉద్యోగం లో ప్రధమ స్థాయిలో రాగలరని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ టి. ఎస్. గౌస్ భాషా మాట్లాడుతూ ఆర్థిక పరిజ్ఞానం అనేది ఫైనాన్సియల్ మార్కెటింగ్ లో అపరిమితంగా ఉంటుందని అవగాహనా చాలా అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్. ప్రిన్సిపాల్. టి ఎస్. గౌస్ బాషా, ఎన్ ఐ ఎస్ ఎం, రిసోర్స్ పర్సన్ డా. జే. మూర్తి, డీన్.డా. శంకర్ నాయక్, హెస్ ఓ డి. డా. జి. ఎల్. మీనాజ్, అధ్యాపకులు, ఎం బి ఏ విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: