Thursday, 30 July 2026 01:08:46 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అట్రాసిటీ కేసునమోదు చేయాలి - మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమలా సుదర్శన్

Date : 22 November 2025 11:22 AM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 21 : రామసముద్రం మండలం దిగువపాళ్యం కు చెందిన దలిత నాయకుడు భాస్కర్ పై దర్శన్ గౌడు చేసిన దాడిపై పోలీసులు తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్ లో మాలమహనాడు రాష్ట్ర నాయకులు డాక్టర్ యమల సుదర్శన్ పోలీస్ లకు డిమాండ్ చేసి పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు . శుక్రవారం పోలీస్ స్టేషన్ లో మాల మహా నాడు నాయకులు యమల సుదర్శన్,రవి మల్లెల మెహనగూండా మనోహర్ చంద్రయ్య మరియు రామసముద్రం మండల దలిత మాలమహనాడు నాయకులు భాస్కర్ ,శేషాద్రి, నరసింహులు, పవన్, శ్రీరాములు, మల్లికార్జున, అంబరీష్, శంకరన్న, సోమశేఖర్, మెకానిక్ వెంకటేష్, గంగాదర్, సురేష్, బాబూరావ్, వెంకటరమణ, రమణప్ప, చంద్ర, అరికెల చంద్ర, హరి, జై భీమ్ గంగాధర్, శ్రీకాంత్, ఆంజనేయులు, జే సి బి రామాంజులు, తదితరులు పాల్గొని మాలహనాడు నాయకులు భాస్కర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండీంచారు. దీనిపై రామసముద్రం పోలీస్ స్టేషన్ లో నిందితునిపై యస్సీ, యస్.టి కేసు నమోదు చేయమని పిర్యాదు చేయడం జరిగింది. ఎస్సై రమేష్ బాబు గత మూడురోజులుగా అందుబాటులో లేనందువలన చరవాణి ద్వారా సంభాషించి కేసు నమోదు చేస్తామని హమీ ఇవ్వడం జరిగింది

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :