Sunday, 13 September 2026 02:48:05 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

అట్రాసిటీ కేసునమోదు చేయాలి - మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమలా సుదర్శన్

Date : 22 November 2025 11:22 AM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 21 : రామసముద్రం మండలం దిగువపాళ్యం కు చెందిన దలిత నాయకుడు భాస్కర్ పై దర్శన్ గౌడు చేసిన దాడిపై పోలీసులు తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్ లో మాలమహనాడు రాష్ట్ర నాయకులు డాక్టర్ యమల సుదర్శన్ పోలీస్ లకు డిమాండ్ చేసి పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు . శుక్రవారం పోలీస్ స్టేషన్ లో మాల మహా నాడు నాయకులు యమల సుదర్శన్,రవి మల్లెల మెహనగూండా మనోహర్ చంద్రయ్య మరియు రామసముద్రం మండల దలిత మాలమహనాడు నాయకులు భాస్కర్ ,శేషాద్రి, నరసింహులు, పవన్, శ్రీరాములు, మల్లికార్జున, అంబరీష్, శంకరన్న, సోమశేఖర్, మెకానిక్ వెంకటేష్, గంగాదర్, సురేష్, బాబూరావ్, వెంకటరమణ, రమణప్ప, చంద్ర, అరికెల చంద్ర, హరి, జై భీమ్ గంగాధర్, శ్రీకాంత్, ఆంజనేయులు, జే సి బి రామాంజులు, తదితరులు పాల్గొని మాలహనాడు నాయకులు భాస్కర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండీంచారు. దీనిపై రామసముద్రం పోలీస్ స్టేషన్ లో నిందితునిపై యస్సీ, యస్.టి కేసు నమోదు చేయమని పిర్యాదు చేయడం జరిగింది. ఎస్సై రమేష్ బాబు గత మూడురోజులుగా అందుబాటులో లేనందువలన చరవాణి ద్వారా సంభాషించి కేసు నమోదు చేస్తామని హమీ ఇవ్వడం జరిగింది

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :