Sunday, 13 September 2026 02:48:06 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

చెంబకూరు జడ్పి హై స్కూల్ లో సైబర్ నేరాల పై అవగాహన

Date : 06 December 2025 10:43 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 06 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని చెంబకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం వారం హెచ్.ఎం రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇంచార్జి హెచ్ ఎం నాగరత్నమ్మ అధ్యక్షతన నిర్వహించారు.ఎస్సై విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల, ఫోక్సొ చట్టం, రహదారి రవాణా నియమాలు,మహిళల భద్రత, మంచి అలవాట్లపై అవగాహనపై ఎస్సై మాట్లాడుతూ విద్యార్థు లు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకుని చదువు చెప్పిన ఉపాధ్యాయులకు తల్లి దండ్రులకు మంచి పేరు ప్రక్యాతలు తీసుకురావాలన్నారు. విద్యా ర్థులు ముఖ్యం గా ఫోన్ కి అలవాటు పడకండి పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ కి వెళ్ళకూడదన్నారు. ఫోన్ మంచికి వినియోగించుకోవాలని గ్రామల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీరు వెళ్లి మీ తల్లి దండ్రులకు ఎవ్వరైనా ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండి అని అడిగితే మీరు చెప్పకుండా వుండాలన్నారు. సైబర్ నేరగాళ్లు వలన ఎంతో మంది ప్రజలు, ఐటీ ఉద్యోగస్తులు మోసపోతున్నారని వారి మోసాలకు బలి కాకూడదన్నారు.నేను చిన్నప్పటి నుంచి ఒక ఆశయం ఉన్నదని నేను కష్ట పడి చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడి ఒక ఇండిక కారు కొనాలని కోరుకున్నానని ఇప్పుడు కారుకొన్నానని మీరు కష్టపడి చదువుకుని మంచిగా ఉద్యోగం సంపాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. మండలంలోని తిరుమలరెడ్డిపల్లె గ్రామంలో ప్రముఖులు గా ఉన్నారని వారిలో ముఖ్యం గా అన్నమయ్య కీర్తనలు ఆలపించే డాక్టర్ శోభా రాజు, కలెక్టర్ సుదర్శన్ రెడ్డి, సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో సీఐ గా వల్లాల శ్రీధర్ విధులు నిర్వహిస్తున్నారని, ఈ మధ్యనే ప్రముఖ సినీనటి సమంత ను వివాహం చేసుకున్న రాజ్ నిడి మోరు వీరి గ్రామానికి చెందిన వారే వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలన్నారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మీరు మాకు ఎప్పుడైనా ఈ నెంబర్ కు 100,108చేయండి మేము అందుబాటులో ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :