Wednesday, 29 July 2026 02:31:25 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయ్ జయంతి వేడుకలు

Date : 03 January 2026 05:10 PM Views : 200

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు... తెలిపిన యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కలిచట్ల రెడ్డి గణేష్. ఆకాశంలో సగం.... జీవితంలో సగం... జీవనంలో సగం.... స్త్రీలకు మెదడున్నది వారిని కూడా ఆలోచింపనివ్వండి... వితంతువులు వివాహం చేసుకుంటే వారు మళ్లీ జీవితాన్ని పునః ప్రారంభించవచ్చు...... అమాయకమైన ఆడవాళ్లను చితిపెట్టడం ఏంది బతికుండగా....... బాల్యవివాహాలు చేస్తే వారికి సరైన పోషకాలు లేక బిడ్డ మరణిస్తారు ఆ నొప్పులు తీయలేక తల్లి మరణిస్తుంది.... వాళ్లను పాఠశాలకు పంపి జ్ఞానవంతురాలని చేయండి...... అని చెప్పి పడకగదినే పాఠశాలగా మార్చిన మొదటి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సరస్వతి కంటే జ్ఞానవంతురాలు సావిత్రిబాయి పూలే...... ఆరోజు అగ్రకుల మాట కడుక్కు నా పల్లేరు ముల్లై శ్రీ కేవలం వంటగదికి పడకగదికి మాత్రమే పరిమితం అన్నప్పుడు కోడిగుడ్లు బలరాపేడా కలిపి మరి మీద పోస్తే రెండు చీరల్ని తీసుకొని పాఠశాలలో ఒకటి బయట ఒకటి వేసుకొని ఫాతిమా టీచర్ తో కలిపి ఎందరో వితంతువులను విద్యావంతుని చేసిన నా తల్లి సావిత్రిబాయి పూలే.... నాకు పిల్లలు అవసరం లేదు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల పిల్లలు అక్షరాస్యులై ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తే వారు ఒక్కరోజైనా మమ్మల్ని తలుచుకుంటారు ఆ తలుచుకునే వారే మా పిల్లలు అని చెప్పిన దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబపూలే

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :