నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు... తెలిపిన యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కలిచట్ల రెడ్డి గణేష్. ఆకాశంలో సగం.... జీవితంలో సగం... జీవనంలో సగం.... స్త్రీలకు మెదడున్నది వారిని కూడా ఆలోచింపనివ్వండి... వితంతువులు వివాహం చేసుకుంటే వారు మళ్లీ జీవితాన్ని పునః ప్రారంభించవచ్చు...... అమాయకమైన ఆడవాళ్లను చితిపెట్టడం ఏంది బతికుండగా....... బాల్యవివాహాలు చేస్తే వారికి సరైన పోషకాలు లేక బిడ్డ మరణిస్తారు ఆ నొప్పులు తీయలేక తల్లి మరణిస్తుంది.... వాళ్లను పాఠశాలకు పంపి జ్ఞానవంతురాలని చేయండి...... అని చెప్పి పడకగదినే పాఠశాలగా మార్చిన మొదటి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సరస్వతి కంటే జ్ఞానవంతురాలు సావిత్రిబాయి పూలే...... ఆరోజు అగ్రకుల మాట కడుక్కు నా పల్లేరు ముల్లై శ్రీ కేవలం వంటగదికి పడకగదికి మాత్రమే పరిమితం అన్నప్పుడు కోడిగుడ్లు బలరాపేడా కలిపి మరి మీద పోస్తే రెండు చీరల్ని తీసుకొని పాఠశాలలో ఒకటి బయట ఒకటి వేసుకొని ఫాతిమా టీచర్ తో కలిపి ఎందరో వితంతువులను విద్యావంతుని చేసిన నా తల్లి సావిత్రిబాయి పూలే.... నాకు పిల్లలు అవసరం లేదు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల పిల్లలు అక్షరాస్యులై ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తే వారు ఒక్కరోజైనా మమ్మల్ని తలుచుకుంటారు ఆ తలుచుకునే వారే మా పిల్లలు అని చెప్పిన దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబపూలే
Reporter
Namitha News