Monday, 14 September 2026 10:40:52 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయ్ జయంతి వేడుకలు

Date : 03 January 2026 05:10 PM Views : 250

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు... తెలిపిన యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కలిచట్ల రెడ్డి గణేష్. ఆకాశంలో సగం.... జీవితంలో సగం... జీవనంలో సగం.... స్త్రీలకు మెదడున్నది వారిని కూడా ఆలోచింపనివ్వండి... వితంతువులు వివాహం చేసుకుంటే వారు మళ్లీ జీవితాన్ని పునః ప్రారంభించవచ్చు...... అమాయకమైన ఆడవాళ్లను చితిపెట్టడం ఏంది బతికుండగా....... బాల్యవివాహాలు చేస్తే వారికి సరైన పోషకాలు లేక బిడ్డ మరణిస్తారు ఆ నొప్పులు తీయలేక తల్లి మరణిస్తుంది.... వాళ్లను పాఠశాలకు పంపి జ్ఞానవంతురాలని చేయండి...... అని చెప్పి పడకగదినే పాఠశాలగా మార్చిన మొదటి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సరస్వతి కంటే జ్ఞానవంతురాలు సావిత్రిబాయి పూలే...... ఆరోజు అగ్రకుల మాట కడుక్కు నా పల్లేరు ముల్లై శ్రీ కేవలం వంటగదికి పడకగదికి మాత్రమే పరిమితం అన్నప్పుడు కోడిగుడ్లు బలరాపేడా కలిపి మరి మీద పోస్తే రెండు చీరల్ని తీసుకొని పాఠశాలలో ఒకటి బయట ఒకటి వేసుకొని ఫాతిమా టీచర్ తో కలిపి ఎందరో వితంతువులను విద్యావంతుని చేసిన నా తల్లి సావిత్రిబాయి పూలే.... నాకు పిల్లలు అవసరం లేదు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల పిల్లలు అక్షరాస్యులై ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తే వారు ఒక్కరోజైనా మమ్మల్ని తలుచుకుంటారు ఆ తలుచుకునే వారే మా పిల్లలు అని చెప్పిన దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబపూలే

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: