Friday, 19 June 2026 03:12:41 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

Date : 17 June 2026 11:29 PM Views : 52

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 17 ః కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్ కనెక్షన్ తీసుకుంటే విద్యుత్ బిల్లులు లేకుండా ప్రతి ఇంటికి ఓ ఆదాయ వనరు సమకూరుతుందని (శ్రావణ్ సోలార్ ఎనర్జీ) ప్రతినిధి శ్రీనివాసులు సూచించారు. బుధవారం కురబలకోట ఐకెపి కార్యాలయంలో శ్రావణ్ సోలార్ ఎనర్జీ అధికారి బాలమురుగన్ ఆదేశాల మేరకు మహిళా సంఘ సభ్యులకు సోలార్ విద్యుత్ ఉపయోగాలపై కూలంకషంగా అవగాహన కల్పించారు. సోలార్ రూఫ్ టాప్ తో 50% సబ్సిడీతో పాటు ప్రతినెల బిల్లులు చెల్లించే పని లేకుండా ప్రతి నెల సోలార్ విద్యుత్తు తో ఆదాయం లభిస్తుందన్నారు. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణ, దీర్ఘకాలిక ఆదా, బ్యాంకు రుణ సౌకర్యం, ఇండ్ల తో పాటు మినీ పరిశ్రమలు, మిల్లులు, కళ్యాణ మండపాలు,వ్యవసాయ మోటార్లకు సైతం సోలార్ విద్యుత్ ఉపయోగకరమన్నారు.ఈ అవకాశాన్ని మహిళా సంఘ సభ్యులు, ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఐకెపి మహిళలు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :