నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 15 : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు శనివారం ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా. నియోజకవర్గం నుండీ పలు నుండీ వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలు నుండీ అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిస్కారం కొరకు సబ్ కలెక్టర్, తహసీల్దార్ లతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.
Reporter
Namitha News