Thursday, 30 July 2026 12:28:15 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఓట్ చోరీ దాగుందా ...?

ఊహించని ఫలితాలే ఇందుకు నిదర్శనం - డాక్టర్ ఎస్ కె బాషా

Date : 16 November 2025 12:15 PM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 15 : బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఓట్ చోరీ దాగుందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఎపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కె బాషా అన్నారు. శనివారం తన కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ దేశం లో వివిధ రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తుండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ పై విసృతంగా ప్రచారం నిర్వహించడం తో పాటు, సాక్ష్యలతో అదారాలు బయట పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే పోలింగ్ ముగిసే చివరి సమయం లో ఓటు శాతం విజయావకాశాల పై తీవ్రంగా ప్రభావితం చేయడం పరిగణలోకి తీసుకోవాలన్నారు. జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో ఇదే తరహాలో ఫలితాలు రావడం పైన ప్రజల్లో అనుమానాలు బల పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమీషనర్ పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం కోసం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ రాజిలేని పోరాటం కోన సాగిస్తుందన్నారు. తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీ విజయం పై రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, ముఖ్య మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు. ఎపి లోను 2029 జరిగే ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ ని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి ఇప్పటి నుండి ప్రత్యేక కార్యాచరణ తో పార్టీ శ్రేణులను సమయాత్తం చేస్తామన్నారు .

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :