Monday, 08 June 2026 08:29:29 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు

Date : 01 March 2026 07:57 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 01 : టైలర్స్ డే సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని టైలరింగ్ వృత్తిదారులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. టైలర్లు తమ షాపు లను మూసివేసి ఒకరినొకరు టైలర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా ర్యాలీ లో పాల్గొని టైలర్స్ ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. టైలర్స్ డే సందర్భంగా బ్యానర్ చేతబట్టి పట్టణంలోని సత్రం సెంటర్ నుండి మునిసిపల్ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో స్కూటర్ ర్యాలీ కూడా నిర్వహించారు. బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలనేసి అంబేద్కర్ కు నివాళులు సమర్పించారు.. అనంతరం వారు మాట్లాడుతూ టైలర్స్ డే సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ప్రస్తుతం టైలర్ల వృత్తి కష్టతరంగా మారిందని కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చిందని ప్రజల సహకారంతోనే తాము ఇన్నేళ్లు కొనసాగుతూ వచ్చామని ప్రభుత్వం టైలర్స్ ను ఆదుకోవాలని అలాగే కొన్నేళ్లుగా సమస్యగా ఉన్న తమ టైలర్స్ కాలనీలో సమస్యను తీర్చలని కోరారు.. ఈ ర్యాలీలో ఆత్మకూరు ఎస్సై జిలాని పాల్గొని శుభాకాంక్షలు తెలుపుతూ సంఘీభావం తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ప్రాంతా టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవుప్, వోల్గా టైలర్ మహబూబ్ బాషా, మార్క్స్ ఖాజామొహిద్దిన్ , యస్దాన్, అక్బర్ బాషా, గోపాల్ , మున్నా, ఇంతియాజ్, రఫీ తదితరులు తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :