Thursday, 16 April 2026 08:29:51 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

గాయని భూదేవికి ప్రతిష్టాత్మక ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు

తిరుపతిలో జరిగిన అభినందనసభలో ప్రదానం

Date : 28 January 2026 01:33 PM Views : 105

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె : సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతిలోని ఇంటర్నేసనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు జరిగిన ఉత్తమ విద్యార్థి అభినందన సభ మరియు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ప్రదానం కార్యక్రమం నిర్వహించారు.సంకల్ప సేవా సమితి అధ్యక్షులు నారపరెడ్డి రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాష ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తన గానంతో అనేక ప్రపంచ తెలుగు మహాసభలల్లో గానం వినిపించిన మదనపల్లి రూరల్ మండలం అంకిశెట్టిపల్లెకు చెందిన ఊటుకూరు భూదేవికి చిత్తూరు జిల్లా జిల్లా డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ,డిఈఓ కుమార్ల చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా భూదేవి మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు దక్కడానికి సహకరించిన సంకల్ప సేవా సమితి అధ్యక్షులు నారపరెడ్డి రాజారెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నానన్నారు.ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని,భవిష్యత్తులో పాటలు ద్వారా నా గానాన్ని మరింత విస్తృతం చేసి మదనపల్లె కీర్తి ప్రతిష్టలు పెంచుతానని ఆమె స్పష్టం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :