Wednesday, 16 September 2026 01:57:09 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

గాయని భూదేవికి ప్రతిష్టాత్మక ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు

తిరుపతిలో జరిగిన అభినందనసభలో ప్రదానం

Date : 28 January 2026 01:33 PM Views : 245

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె : సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతిలోని ఇంటర్నేసనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు జరిగిన ఉత్తమ విద్యార్థి అభినందన సభ మరియు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ప్రదానం కార్యక్రమం నిర్వహించారు.సంకల్ప సేవా సమితి అధ్యక్షులు నారపరెడ్డి రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాష ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తన గానంతో అనేక ప్రపంచ తెలుగు మహాసభలల్లో గానం వినిపించిన మదనపల్లి రూరల్ మండలం అంకిశెట్టిపల్లెకు చెందిన ఊటుకూరు భూదేవికి చిత్తూరు జిల్లా జిల్లా డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ,డిఈఓ కుమార్ల చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా భూదేవి మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు దక్కడానికి సహకరించిన సంకల్ప సేవా సమితి అధ్యక్షులు నారపరెడ్డి రాజారెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నానన్నారు.ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని,భవిష్యత్తులో పాటలు ద్వారా నా గానాన్ని మరింత విస్తృతం చేసి మదనపల్లె కీర్తి ప్రతిష్టలు పెంచుతానని ఆమె స్పష్టం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: