Thursday, 15 January 2026 12:01:35 PM
# శ్రీజ డైరీ ఆధ్వర్యంలో రంగవల్లుల తో పులకించిన రెడ్డికోట # బుడి బుడి అడుగుల చిన్నారుల గొబ్బిళ్ళు ఆట # 11 మంది జూదరులు అరెస్ట్,రూ 5900/- స్వాధీనం # నిస్వార్ధమైన ప్రజాసేవకుడు కమ్మల రఘు # సత్ సంఘ్ ఫౌండేషన్స్ తో మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ యం.ఓ.యు. # ధాత్రి ఆనంద నిలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. # వైయస్సార్ టీచర్స్ యూనియన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించిన నిస్సార్ అహమ్మద్ # వైద్య కళాశాల పిపిపి విధానాన్ని రద్దు చేయాలి - సీపీఐ # స్టోర్ కింగ్ కంపెనీ కి ఎంపికైన విశ్వం విద్యార్థులు # సదుం యస్.ఐ. గా బాధ్యతలు చేపట్టిన విష్ణు నారాయణ # వైద్య కళాశాల లను ప్రవేట్ పరం చేసే జి.ఓ. ప్రతులను భోగి మంటల్లో వేసిన సిపిఐ నాయకులు # రోడ్డు భద్రత పై ద్విచక్ర వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్న ఆర్.టి.ఏ. అధికారులు # ఆత్మకూరు పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు సంక్రాతి శుభాకాంక్షలు - విద్యుత్ ఏ.డి.ఏ. చిన్నస్వామి నాయక్ # డి.ఆర్.డి.ఓ. వేసవికాలం ఇంటర్న్ షిప్ కు ఎంపికైన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లి బాధితులకు సి.యం.ఆర్.ఎఫ్. చెక్కులు పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే # మదనపల్లి పట్టణం లో 2.5 కోట్ల రూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజలు # తెట్టు లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు, రెండు కేజీ ల గంజాయి స్వాధీనం # మంత్రి మండిపల్లి ని కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు # జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

పెద్దమండ్యం లో పెంచిన పెన్షన్లు పంపిణీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి

Date : 04 January 2024 02:09 PM Views : 3656

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యం లో ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దమండ్యం మండలంలోని పెన్షన్ లబ్దిదారులు , కలిచెర్ల సుధాకర్ రెడ్డి , ఎంపీపీ పూర్ణ చంద్రిక , వైసీపీ కార్యకర్తలు , అధికారులు పాల్గొన్నారు . కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి గారు లేని లోటు చాలా బాధాకరం గా ఉంది , కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి సేవలను కొనియడిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి . నేడు నూతనంగా మంజూరైన 38 పెన్షన్లు తో పాటుగా మొత్తం 5677 మంది లబ్ధిదారులకు మూడువేల రూ సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ నేటి నుండీ సామాజిక పెన్షన్లు నెల కు మూడు వేల రూ ప్రభుత్వం అందిస్తున్నది , పెద్దమండ్యం మండలం లో 5677మంది లబ్ధిదారులకు రూ కోటి 70లక్షల 31వెయ్యి రూ మంజూరు చేసిన ప్రభుత్వం , ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన అధికారులు , తమ ప్రభుత్వం అర్హతే ప్రామాణికముగా సంక్షేమ పథకాలను మీ ఇంటిముంగిటికే అందిస్తున్న ఘనత సి.యం జగన్మోహన్ రెడ్డి ది . పెద్దమండ్యం మండలం లో గతం తో పోల్చుకోండి గ్రామ , గ్రామానికి రోడ్డు వేయించాం , ముదివేడు రిజర్వాయర్ ను నిర్మిస్తుండగా అడ్డుకున్న తెలుగుదేశం మన నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేసిందో గుర్తుకు తెచ్చుకోండి , చంద్రబాబు 14 సం ముఖ్యమంత్రి , 19 సం ప్రతిపక్ష నేత ఉండి మన నియోజకవర్గం అభివృద్ధి ని ఏనాడు పట్టించుకోలేదు . ఈ మండలం లో చేసిన అభివృద్ధి మీకే కనబడుతోంది . మీకు మేలు చేసిఉంటే , మీకు లబ్దిచేకూరింటే నే మమ్మల్ని ఆదరించండి , మేలు చేసిన మన జగన్మోహన్ రెడ్డి ని మళ్లీ ముఖ్యమంత్రి ని చేసుకోవాల్సిన అవసరం ఉంది ...

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :