నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 13 : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం లో భాగంగా మదనపల్లి పట్టణం లోని అమ్మచెరువు మిట్ట వద్ద నున్న వాజ్ పాయ్ సర్కిల్ లో ద్విచక్ర వాహన చోదకులకు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు అనుచరించాల్సిన పద్ధతులపై, హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలను చోదకులకు అర్థం అయ్యే రీతిలో అవగహన కల్పించిన ఆర్.టి.ఏ. అధికారులు. వాహన చోదకులకు, ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసిన ఆర్.టి.ఏ. సిబ్బంది. ఈ కార్యక్రమం లో ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావు, యం.వి.ఐ. లు దినేష్ చంద్ర, శ్రీహరి, ఏ.ఎం.వి.ఐ శివలింగయ్య మరియు ఆర్.టి.ఏ. సిబ్బంది పాల్గొన్నారు
Admin
Namitha News