Monday, 14 September 2026 08:55:20 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఆత్మకూరులో ఘనంగా ఈస్టర్ వేడుకలు

పాస్టర్ రెవరెండ్ పరిమి జాన్ ప్రదీప్ ఆధ్వర్యంలో ఈస్టర్ వేడుకలు

Date : 05 April 2026 12:57 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 05 : ఈస్టర్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైనది, మహత్తరమైనది. ఇది యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకునే దినం. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని సమాధుల తోట వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. గుడ్ ఫ్రైడే రోజున సిలువపై మరణించిన యేసుప్రభువు, మూడవ రోజు అయిన ఈస్టర్ ఆదివారం తిరిగి లేచి సజీవుడిగా ప్రత్యక్షమయ్యారని క్రైస్తవ విశ్వాసం.ఈ సందర్భంలో ఆత్మకూరు కు చెందిన పాస్టర్ రెవరెండ్ పరిమి జాన్ ప్రదీప్ పాస్టర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు మన పాపముల విముక్తి కోసం తన ప్రాణాన్ని సిలువపై అర్పించిన ఏకైక నిజ దేవుడని పేర్కొన్నారు. ఆయన మరణం మనకు క్షమ, ప్రేమ, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని, పునరుత్థానం ఆశ, నూతన జీవితం, నిత్యజీవానికి మార్గదర్శకమని చెప్పారు.ఈస్టర్ పండుగ మనలో చెడు మీద మంచి గెలుస్తుందనే నమ్మకాన్ని పెంపొందిస్తూ, ప్రేమ, శాంతి, సహనంతో జీవించాలని సందేశం ఇస్తుంది. ఈ కార్యక్రమానికి పట్టణంలోని పలువురు క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రత్యేకంగా ధ్యానించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: