Wednesday, 29 July 2026 09:15:25 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

బాలికల రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

Date : 07 December 2025 08:32 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - డిసెంబర్ 07 : నిమ్మనపల్లి మండలం రెడ్డివారి పల్లి ఏ.పి. మోడల్ స్కూల్ లో రాష్ట్ర స్థాయి లో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలికల షూటింగ్ బాల్ పోటీల ప్రారంభింన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్బంగా వివిధ ప్రాంతాల నుండీ వచ్చిన బాలికల జట్టు లను పరిచయం కార్యక్రమం, తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఆటలు ఒక ఆట విడుపు గా కాకుండా మానసిక ఉల్లాసం తో పాటు ప్రతీ ఒక్కరికి ఏదో ఒక దానిలో ప్రవీణ్యం ఉంటుంది అందులో రాణించ డానికి దోహదపడటమే కాక ఉన్నత చదువులకు, ఉద్యోగాలు సంపాదనలో కూడా ప్రాధాన్యత ఉంటుందని విద్యార్థినులకు తెలియచేశారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :