Monday, 08 June 2026 09:52:33 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

కిడ్నీ రాకెట్ కేసులో ప్రాణాలు కోల్పోయిన "యమున" మృతదేహం కు పోస్టుమార్టం చేయకుండానే తరలించడంపై విమర్శలు

Date : 12 November 2025 09:25 PM Views : 271

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 12 : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురువారం ఇద్దరు మంత్రుల పర్యటన ఉన్న నేపథ్యంలో కిడ్నీ రాకెట్ ముఠా చేతల్లో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం కు చెందిన యమున (29) మృత దేహాన్ని అధికారులు, మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీ నుండి బయటకు తీసి గుట్టుచప్పుడు కాకుండా తిరుపతికి తరలించేశారు. ప్రతిపక్ష పార్టీలు శవ రాజకీయాలు చేసే అవకాశం ఉందన్న అనుమానంతో తిరుపతికి పంపించేశారని తెలిసింది. మదనపల్లెలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం, టమోటా మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాలకు రాష్ట్ర ఆరోగ్య, పౌరసరఫరా శాఖల మంత్రుల పర్యటన ఉన్న నేపథ్యంలో మృతదేహాన్ని తిరుపతికి తరలించడంపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :