Monday, 08 June 2026 08:21:04 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మదనపల్లి పట్టణం లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం లో కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 23 May 2026 10:05 AM Views : 73

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 23 : ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజలను పరిశుబ్రతక లో ప్రజలను భాగస్వామ్యం చేసే బృహత్తర కార్యక్రమం. మునిసిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మునిసిపాలిటీల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభింస్తున్న నేపథ్యంలో నేడు మదనపల్లి పట్టణం లోని అనిబిసెంట్ కూడలి నందు "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్

ఈ సందర్బంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఈ నాలుగు వారాల కార్యక్రమం లో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలని పిలుపునిస్తూ మదనపల్లి పట్టణం ను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా నాలుగు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం ను పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చి ప్రారంభించాం . మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేస్ లని క్లీన్ చేయడం, రెండో వారం కాలువలను క్లీన్ చేయడం,మూడో వారం ఇల్లు,షాపుల వద్ద చెత్తను వేరుచేసేలా, నాలుగో వారం పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్ చేసేలా అవగాహన కల్పించాలి. ఇండ్లు, షాప్ ల యజమానులు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేస్తే జరిమానాలు వేస్తాం, షాప్ ల వద్ద వినకపోతే సీజ్ కూడా చేస్తాం అని హెచ్చరించిన కలెక్టర్. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ను విజయవంతం గా పూర్తి చేసి మదనపల్లి పట్టణం ను క్లీన్ మునిసిపాలిటీ గా తీర్చిదిద్దుకుందాం అని వెల్లడించిన కలెక్టర్ నిశాంత్ కుమార్

ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, మునిసిపల్ కమీషనర్ ప్రమీల, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :