Friday, 19 June 2026 04:58:38 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

కన్నప్రేగుకు భారమైన పురిటిబిడ్డను వదిలేసిన మాతృమూర్తి ఎవరు ... ?

గుర్తు తెలియని ఆడ శిశువు మృతి

Date : 29 April 2026 10:25 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఏప్రెల్ 29 : కన్నప్రేగుకు భారమై పురిటిబిడ్డను గుర్తు తెలియని మాతృమూర్తి పంటపొలాల్లో వదిలేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చెంబకూరు నుండి ఎలకపల్లి మార్గంలోని పొలాల్లో గుర్తు తెలియని పురిటి శిశువు శవం కలకలం రేపింది. బుధవారం వ్యవసాయ పనినిమిత్తం పొలంలోకి వెళ్లిన ఒక మహిళకు రోజులు కూడా నిండని ఒక ఆడశిశువు శవమై కనిపించడంతో భయంతో పరుగులు తీసింది. విషయం తెలుసుకొన్న మహిళ భర్త సురేంద్ర పోలీసులకు విషయం తెలియచేశాడు. అనంతరం సంఘటన స్థలానికి రామసముద్రం తహసీల్దార్ మహమ్మద్ అజరుద్ధున్, ఎస్సై హృషి కేశవరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని విచారించి పసిపాప మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం ఎస్సై మాట్లాడుతూ సంఘటనకు సంబంచిన వివరాలని శవ పంచనామా అనంతరం తెలియచేస్తామని అన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: