నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - ఫిబ్రవరి 20 : రాష్ట్ర రాజధాని అమరావతిలో శుక్రవారం జనగణన-2027 పై నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగణన 2027 పై తీసుకోవాల్సిన చర్యలపై పలు అంశాలను వివిధ జిల్లాల కలెక్టర్లకు మరియు జనగణ అధికారులకు కేంద్ర ప్రభుత్వ అధికారులు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జనగణన 2027 కు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు
Admin
Namitha News