Wednesday, 29 July 2026 12:31:51 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రైతుల ఫోటో తో పాస్ బుక్ పంపిణీ ఘనత సీఎం చంద్రబాబుదే - టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు

Date : 03 February 2026 10:20 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 03 : ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే నానుడి(యన్.ఆర్.ఐ.) పద్మ, నాగభూషణ్ రావు దంపతులకే చెల్లిందని ఎస్.ఐ అనిల్ కుమార్ ప్రశంసించారు. తమ దివంగత తల్లిదండ్రులు కరణం చెంగల్ రావు, ఆది లక్ష్మమ్మ ల పేరుతో తన జన్మస్థలమైన తంబళ్లపల్లె హైస్కూల్లోని నిరుపేద విద్యార్థులకు ప్రతి ఏటా ఆర్థిక సహాయం అందించి తన దాతృత్వం చాటుకోవడం ఆదర్శవంతమని కొనియాడారు. మంగళవారం దివంగత చంగల్ రావు, ఆది లక్ష్మమ్మ ల జ్ఞాపకార్థం హైస్కూల్లో 6 నుండి10వ తరగతి వరకు నిరుపేద ప్రతిభ కలిగిన 30 మంది విద్యార్థులకు రూ2వేలు చొప్పున రూ 60వేలు ఎస్సై తోపాటు హెడ్మాస్టర్ శ్రీనివాసులు, స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, నాగభూషణరావు ప్రతినిధి శంకర్ రెడ్డిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మగ్గాలు లక్ష్మయ్య, భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :