నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 03 :: ఏలినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం తో భూగర్భ జలాలు ఇంకి వ్యవసాయం కనుమరుగవుతోంది. ఇలాంటి తరుణంలో గుండ్లపల్లి పంచాయతీలో పోర్డు డైరెక్టర్ లలితమ్మ స్థానిక రైతులకు ఏడాదిగా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించి పంటల సాగు దిగుబడి పొందేలా కృషి చేశారు. నేడు వ్యవసాయ బోర్లు కింద అరకొరా సాగునీటితో ప్రకృతి వ్యవసాయంతో కూరగాయలు, ఆకుకూరలు పండించి వారికి జీవనోపాధి తో పాటు ప్రకృతి వ్యవసాయ పంటలతో ఉపయోగాల పై అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నారు
Reporter
Namitha News