Sunday, 13 September 2026 06:10:45 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మాల మహానాడు రాష్ట్ర మహాసభ ఆదివారము ఉదయం మదనపల్లె CSI కమ్యూనిటీ హాల్ లో అంబేద్కర్ వారసులును లను ఉద్దేశించి కుల పెద్దలు ప్రసంగించారు

Date : 16 November 2025 03:39 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మాల మహానాడు రాష్ట్ర మహాసభ ఆదివారం మదనపల్లె CSI కమ్యూనిటీ హాల్ లో అంబేద్కర్ వారసులును లను ఉద్దేశించి కుల పెద్దలు ప్రసంగించారు. ఇందులో ప్రధానంగా కుల పెద్దలు తమ కులానికి జరుగుతున్న అరాచకాన్ని మరియు తమ కుల ప్రజలు అణిచివేతకు గురివుతున్నారు అని ప్రధాన అంశాలా గురించి సభ అధ్యక్షులు లీలావతి మని (రాయలసీమ అధ్యక్షులు) మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ యమల సుదర్శనం మాల ఉద్యోగుల సంగం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు, రాష్ట్ర ఉపాధక్షులు గడ్డం నాగమని,మాలల జేఏసీ ప్రధాన కార్యదర్శి పూతలపట్టు ప్రభాకర్ మరియు N. రెడ్డప్ప మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు వివిధ మండల కార్యవర్గ సభ్యులు పాల్గొని సభను ఉద్దేసించి ప్రశాంగించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :