Sunday, 13 September 2026 07:08:39 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లె లో వి బి జి రాంజీ పథకం పనులు ఆదర్శవంతం - ఏపీడి చందన

Date : 02 September 2026 10:05 PM Views : 102

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 02 : తంబళ్లపల్లె మండలంలో విబిజి రాంజీ పథకంలో చేస్తున్న ఉపాధి హామీ పనులు ఆదర్శవంతంగా జరుగుతున్నట్లు ఏపీడి చందన కొనియాడారు. బుధవారం ఎంపీడీవో ఉషారాణి ఆధ్వర్యంలో జరిగిన విబిజి రాంజీ పథకంపై సిబ్బందితో అవగాహన సదస్సు జరిగింది. ఏపిడి చందన మాట్లాడుతూ మండలంలోని 21 పంచాయతీలలో విబిజి రాంజీ పథకంలో నీటి సంరక్షణ పనులు, ఫారం పాండ్స్ ,ముమ్మరం జరుగుతున్నాయని ఇదేవిధంగా మొక్కల పెంపకం పై రైతులకు అవగాహన కల్పించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు ఆడుకుంటాయని క్షేత్ర సహాయకులు పాడి రైతులకు గడ్డి పెంపకం పై సూచనలు ఇచ్చి గడ్డి పెంపకానికి సహకరించాలని సలహా ఇచ్చారు. వి బి జి రాంజీ పనులలో ఏపీవో, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్ర సహాయకులకు పనులలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పనులు ఊపందుకున్నాయి. బిల్లుల చెల్లింపులు సైతం పూర్తి సహకారం అందిస్తున్నట్లు కూలీలు చెప్పుకుంటున్నారు. ఈ సమీక్షలో ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు బాలగంగాధర్, సుజాత, భూదేవి, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: