Sunday, 13 September 2026 04:29:58 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

శ్రీచంద్రశేఖరస్వామి ఆలయంలో సంకటహర చతుర్థి పూజ

Date : 09 December 2025 09:15 AM Views : 240

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 08 : రామసముద్రం మండలకేంద్రంలోని దిగువ పేట లో కొలువైన శ్రీ పార్వతి సమేత చంద్రశేఖర స్వామి ఆలయంలోసంకట హర చతుర్థి పూజ ఘనంగా నిర్వహించారు. సోమవారం రోజున స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు బాలస్వామి, మల్లిఖార్జున స్వామి ఉదయం ఆలయ శుద్ధి చేసి స్వామి మహా గణపతి,శ్రీ పార్వతిసమేత చంద్రశేఖర స్వాముల వారికి పంచామృత రుద్రాభిషేకము నిర్వహించారు. అనంతరం స్వామివారికి పలు రకాల పుష్పాలతో స్వామివార్లని అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని భక్తులకు దర్శనం కల్పించి భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్దకురప్పల్లె గ్రామపంచాయతీ దిగవూరు వాసుదేవరెడ్డి కుమారుడు సాగర్ రెడ్డి వివాహం జరిగిన సందర్బంగా చంద్రశేఖర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.స్వామివారిని దర్శించుకున్న బాబు రెడ్డి, మనోహర్ రెడ్డి, రమేష్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సాయి తదితరుల భక్తులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :