Saturday, 13 June 2026 09:04:36 AM
# ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు # తంబళ్లపల్లెలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై ర్యాలీ # తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు # తంబళ్లపల్లెలో యోగాంద్ర విజయవంతం చేయండి - ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ # మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం # ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు - తృటిలో తప్పిన పెను ప్రమాదం # ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ # ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మిట్స్ విద్యార్థులు # మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు # మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం # తంబళ్లపల్లె లో 90వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలపరిశీలన # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్ # ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు # పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం # మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్ # ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన # రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్ # కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య

Date : 08 June 2026 08:36 PM Views : 66

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 08 : తంబళ్లపల్లె నియోజకవర్గానికి సాగునీటిలో ఆయువుపట్టుగా నిలిచిన పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ వెంకట్రామయ్య ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్ కు హామీ ఇచ్చారు. సోమవారం మదనపల్లి ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ప్రాజెక్టు చైర్మన్ శివకుమార్ ఎస్ ఈ ని ఘనంగా సన్మానించి స్వాగతించారు. పెద్దేరు ప్రాజెక్టు కు సాధారణ నిధులలో ఒక్క రూపాయి విడుదల కాలేదని ప్రాజెక్టులో కాలువల మరమ్మత్తులు పనులు, ప్రధాన రోడ్డు, పార్కు మరమ్మతులు, గెస్ట్ హౌస్ లు దీనస్థితి, పిల్ల కాలవలు మరమ్మతులు, పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని 4,500 ఎకరాల సాగుభూమి నిర్వీర్యం అయిపోతుందని నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎస్ ఈ వెంకట్రామయ్య పెద్దేరు సమస్యలను సుదీర్ఘంగా అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ సురేష్ బాబు, ఏఈలు రాయల్ బాబు, సతీష్, పెద్దేరు ఆయ కట్టు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :