Friday, 19 June 2026 03:18:52 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉండరాదు

Date : 29 April 2026 08:24 AM Views : 152

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 28 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు కనపడరాదని విఆర్వో వెంకటరమణ పెట్రోల్ బంక్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం తాసిల్దార్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఆయన మండల కేంద్రంలోని రెండు పెట్రోల్ బంకులు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్ బంకులోతనిఖీలో నార్మల్ పెట్రోల్ 9978 లీటర్లు, పవర్ పెట్రోల్ 3995 లీటర్లు, డీజల్ 5860 లీటర్లు స్టాకు ఉన్నట్లు గుర్తించారు. మండలంలోని రైతులకు, వినియోగదారులకు సకాలంలో డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట పోలీస్ కానిస్టేబుల్ రవి నాయక్, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :