నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : మదనపల్లి ఎంపీడీవో కార్యాలయం నందు మదనపల్లి నియోజకవర్గ లోని మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం మండలం ఎంపీడీవోలు డిప్యూటీ ఎంపీడీవోలు పంచాయతీ సెక్రటరీలు పంచాయతీరాజ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించి పంచాయతీ లోని సమస్యలు, అభివృద్ధి గురించి అడిగి తెలుసుకుని నూతనంగా తాగునీటి బోర్లు కాలువలు రోడ్లు వేయాల్సిందిగా ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా
Admin
Namitha News