నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 27 : శ్రీరామనవమి సందర్భం గా మదనపల్లి నియోజకవర్గం లోని పలుగ్రామాల్లోని రామాలయాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. పలు దేవాలయాల వద్ద స్థానికులు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాలలో పాల్గొని భక్తాదులకు అన్నం వడ్డించిన శ్రీరామ్ చినబాబు శ్రీరామ్ చినబాబు తో పాటు స్థానిక టీడీపీ నాయకులు బండి అమర, మంగళ ప్రభాకర్, జెసి రెడ్డప్ప, ప్రభు గౌడ్, పసుపులేటి శీన, ప్రకాష్ నాయుడు, బీజేపీ శ్రీకాంత్, రమేష్, భాను తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News