Sunday, 13 September 2026 10:59:55 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

Date : 09 November 2025 11:39 AM Views : 410

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - నవంబర్ 09 : మెడికల్ కళాశాలల పి.పి.పి. విధానం లో అభివృద్ధి కి వ్యతిరేకంగా వైయస్ ఆర్ సిపి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమం లో భాగంగా కోటి సంతకాలను సేకరించి గవర్నర్ కు సమర్పించాలని తీసుకొన్న నిర్ణయం మేరకు నేడు పుంగనూరు బస్ స్టాండ్ వద్ద నున్న దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కు నివాళులు అర్పించిన అనంతరం కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ మాజీ సియం వైయస్ జగన్ ఏక కాలంలో 17 వైద్య కళాశాలను తీసుకొస్తే దానిని ప్రవేట్ పరం చేయుటకు పి.పి.పి. విధానం లో అభివృద్ధి చేయాలని తీసుకొన్న నిర్ణయం తో పేద ప్రజలకు వైద్యం తో పాటు వైద్య విద్య ను కూడా దూరం లకు చేస్తుందని, ఈ పి.పి.పి. విధానం ను వెనక్కి తీసుకొని పేద ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం అంటూ కార్యకర్తలకు గ్రామస్తాయి లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసం ను ప్రజలకు వివరిస్తూ కోటి సంతకాలను సేకరించి గవర్నర్ కు సమర్పిద్దాం అని పిలుపునిచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: