Thursday, 16 April 2026 06:52:29 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

వన్య ప్రాణుల కొరకు విద్యుత్ సరఫరా ఇస్తే కఠిన చర్యలు - విద్యుత్ డి.ఇ. గంగాధరం

Date : 17 December 2025 10:11 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 17 : అటవీప్రాంతం సమీపంలోని పంట పొలాలలో వన్యప్రాణుల (అడవి పందులు) కోసం విద్యుత్ సరఫరా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని విద్యుత్ శాఖ డీ.ఈ. గంగాధరం హెచ్చరించారు. బుధవారం ఆయన కోసువారిపల్లి 11 కెవి వడ్డిపల్లి ఫీడర్ పరిధిలో సుమారు 50 మంది విద్యుత్ సిబ్బంది చేపట్టిన ట్రీ కటింగ్ ను పరిశీలించారు. విద్యుత్ అంతరాయానికి చేపట్టిన ట్రీకటింగ్ మండలంలో విస్తరింపజేయాలని సూచించారు. ప్రభుత్వం వినియోగదారుల సౌకర్యార్థం అడిషనల్ లోడ్ కిలోవాటుకు రూ 2వేలు స్థానే రూ1250కు తగ్గించారని ఈనెల 30వ తేదీ లోపు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ట్రీ కటింగ్ చేపట్టిన విద్యుత్ సిబ్బందిని ప్రశంసిస్తూ బిల్లుల వసూళ్లలో చొరవ చూపాలని, రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు సకాలంలో విద్యుత్ సమస్యలపై స్పందించాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏడీలు గోవిందరెడ్డి, సురేంద్రనాయక్, ఏ ఈ సురేంద్ర, సబ్ ఇంజనీర్ శేషుబాబు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, సిబ్బంది నాగేంద్ర,అమీన్, శ్రీకాంత్, రాజశేఖర్, ఇంతియాజ్, రాజశేఖర్, సురేష్, మధు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :