Sunday, 13 September 2026 06:10:46 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం పై బిజెపి విజయోత్సవ సంబరాలు

Date : 14 November 2025 10:52 PM Views : 238

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 14 : మదనపల్లి పట్టణం లో శుక్రవారం బిజెపి నేత చల్లపల్లి నరసింహా రెడ్డి ఇంటి వద్ద బీహార్ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో బాణ సంచా పేల్చి, స్వీట్స్ పంచి, మోడీ జిందాబాద్, భారత్ మాతా కో జై అని నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకొన్న బిజెపి నాయకులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భీహార్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు, ప్రతిపక్షాలు చెప్పిన అబ్బద్దపు మాటలను ప్రజలు నమ్మలేదు సరికదా ఓటు చోరీ అంటూ ఊదర గొట్టుతూ ప్రచారం చేసిన మాటలను సముద్రం లో కలిపేశారు. అభివృద్ధి ని చూసి బిజెపి కి పట్టం కట్టారని వ్యాఖ్యనించారు. ఈ కార్యక్రమం లో బిజెపి నేత చల్లపల్లి నరసింహా రెడ్డి, శేతు నల్లుస్వామి, డాక్టర్ అజంతుల్లా ఖాన్, బర్నేపల్లి రవి తదితర స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :