Sunday, 13 September 2026 05:55:44 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

బండ్ల పై గ్రామం లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Date : 05 June 2026 03:20 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిమ్మనపల్లి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నిమ్మనపల్లి మండలము లోని బండ్లపై స్వర్ణ గ్రామము మరియు రెడ్డివారి పల్లి స్వర్ణ గ్రామము నందు డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్ (స్పెషల్ ఆఫీసర్) డిప్యూటీ ఎంపీడీవో మండల స్వర్ణ గ్రామాధికారి ఆధ్వర్యంలోప్రత్యేక గ్రామ సభలు నిర్వహించినడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్ మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను స్వర్ణ గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం గా నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. భావితరాల భవిష్యత్తు కోసం మండల వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా బండ్లపై స్వర్ణ గ్రామం, రెడ్డివారిపల్లి 2 I(పిట్ట వాండ్లపల్లి) స్వర్ణ గ్రామం మరియు నిమ్మన పల్లె 1 &2 స్వర్ణ గ్రామముల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మహమ్మద్, గాయత్రి, జెన్నిఫా తదితర స్వర్ణ గ్రామ సిబ్బంది,స్వర్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నిమ్మనపల్లి మండలము లోని బండ్లపై స్వర్ణ గ్రామము మరియు రెడ్డివారి పల్లి స్వర్ణ గ్రామము నందు డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్ (స్పెషల్ ఆఫీసర్) డిప్యూటీ ఎంపీడీవో మండల స్వర్ణ గ్రామాధికారి ఆధ్వర్యంలోప్రత్యేక గ్రామ సభలు నిర్వహించినడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్ మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను స్వర్ణ గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం గా నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. భావితరాల భవిష్యత్తు కోసం మండల వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా బండ్లపై స్వర్ణ గ్రామం, రెడ్డివారిపల్లి 2 I(పిట్ట వాండ్లపల్లి) స్వర్ణ గ్రామం మరియు నిమ్మన పల్లె 1 &2 స్వర్ణ గ్రామముల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మహమ్మద్, గాయత్రి, జెన్నిఫా తదితర స్వర్ణ గ్రామ సిబ్బంది,స్వర్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: