Monday, 14 September 2026 09:51:20 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

గోవుల ఆకలి వెతలు తీర్చిన రైతు సురేంద్ర రెడ్డి

మల్లయ్య కొండ గోశాలకు గడ్డి వితరణ చేసిన రైతు సురేందర్ రెడ్డి

Date : 04 April 2026 09:59 PM Views : 232

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 04 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ మహా శివుని సన్నిధిలోని గోమాతలు పశుగ్రాసం కరువై ఆకలి తో అలమటిస్తున్నాయి. గోమాతల ఆకలిబాధ ఓ రైతుకే తెలుస్తుంది. మండలంలోని గుండ్లపల్లి పంచాయతీ చెట్లవారిపల్లి కు చెందిన రైతు రామిగాని సురేందర్ రెడ్డి, సతీమణి సుభాషిణి, కుమారుడు ప్రతాపరెడ్డిలు స్వామివారి సన్నిధిలోని గోమాతలు ఆకలితో అలమటిస్తున్న దృశ్యాన్ని చూసి మనసు చెలించి పోయిన ఆ కుటుంబం వెంటనే స్వయంగా ట్రాక్టర్ లోడ్ వేరుశనగ చెక్క మల్లయ్య కొండ గోశాలకు తరలించి దేవాదాయశాఖ రికార్డు అసిస్టెంట్ కొండకిట్ట కు అప్పగించారు. సురేందర్ రెడ్డి కుటుంబం చేసిన దాతృత్వాన్ని దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు, స్థానిక భక్తులు, ప్రజలు హర్షం వ్యక్తం చేసి ప్రశంసలతో ముంచెత్తారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :